వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రచారం జోరందుకోగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించ�
కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ ప్రజలను మోసం చేసే హామీలే తప్ప ఒక్కటి అమలు చేయలేదని, పట్టభద్రులు బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని బాలికల పాఠశాల, పెద్దమ్మగడ్డ పాఠశాల పోలింగ్ కేంద్రాల వద్ద అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ నెలకొంది. చేర్యాల ఎన్నికల చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఇరు పార్టీలక�
జనగామ జిల్లా కేంద్రంతోపాటు సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉద్రిక్తతల నడుమ సోమవారం పోలింగ్ జరిగింది. జనగామలో అధికార కాంగ్రెస్ పార్టీకి పోలీసులు వత్తాసు పలకడం,
జనగామలోని ధర్మకంచ పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ నాయకులు రావడం ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేకున్నా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి కుమారుడు ప్రశాంత్రెడ్డి తన అనుచరులతో కలిసి రావడంత�
మోసాలకు, నయవంచనకు మారుపేరైన కడి యం శ్రీహరి అధికార దాహంతో కాంగ్రెస్లో చేరారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. కారు గుర్తు పై గెలిచిన శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చ�
ఖమ్మం - వరంగల్ - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా.. అన్ని సార్లూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని, ఈసారి కూడా గులాబీ జెండా ఎగుర వేసేందుకు
అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బ
ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపించడంతో ఊరూరా క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ లోకసభ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ అధినే�