తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరెందుకు మూసుకుంటున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి ఘనవిజయం సాధిస్తారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ స్కూల్ పోలి
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగల రాకేశ్రెడ్డి విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ జనగామ నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నిక ఇన్చార్జి, సిరిసిల్లా రాజన్న జిల్లా
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఉప ఎన్నికలో 76.13 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన గ్రాడ్య�
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి ఘన విజయం సాధిస్తారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సోమవారం జనగామ జిల్లాకేంద్రంలోని ప్రెస్టన్ స
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనున్నది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కడిగిన ముత్యం లాంటి ఏనుగుల రాకేశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
ఈ నెల 23న పాలకుర్తి నియోజకవర్గ పట్టభద్రులు, బీఆర్ఎస్ శ్రేణుల సమావే శాన్ని తొర్రూరులో నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్రావు వెల్లడించారు. మంగళవారం తొర్రూరు లో ఆయన మాట్లాడుతూ..
రైతులు పండించే ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ అంటూ వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు మ్యానిఫెస్టో అంశాలపై మాట మారుస్తున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ�
వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రచారం జోరందుకోగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించ�
కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ ప్రజలను మోసం చేసే హామీలే తప్ప ఒక్కటి అమలు చేయలేదని, పట్టభద్రులు బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.