తెలంగాణ బహుజన వీరుడు, ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని వక్తలు అన్నారు. ఆదివారం ఆయన జయంతి వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘ నంగా జరుగగా, అధికారులు, ప్రజాప్రతిని�
రుణమాఫీ చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న చేస్తామని చెప్పి.. పద్రాగస్టుకు వాయిదా వేసి ఇప్పటికీ పూర్తి స్థాయిలో చేయల
కాళేశ్వరం ప్రాజెక్టులో సరిపడా నీళ్లున్నా.. అసమర్థ, అవగాహన లేని పాలకుల వల్ల దేవాదుల రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజీకి చేరాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు.
మెజార్టీ ప్రజలు, వర్గాల అభిప్రాయాల మేరకే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిలో గ్రామాలను విలీనం చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు.
‘గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది. జలాలను ఎత్తిపోసేందుకు మోటార్లు, పం పులు ఉన్నాయి...పంపింగ్ చేసిన నీటి కోసం రిజర్వాయర్లు, నీళ్లు పారించేందుకు కాల్వలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కారు గోదావరి నీటిని సముద�
జనగామలో న్యాయవాద దంపతులపై దాడి చేసిన సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై తిరుపతి, తదితర పోలీసు సిబ్బందిని బదిలీ చేసి చేతులు దులుపుకోకుండా బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్�
‘చిన్నచిన్న కారణాలు చెప్పి రైతులకు సాగునీరు, జనగామ పట్టణ ప్రజలకు తాగునీళ్లు ఇవ్వకుండా చీటకోడూరు రిజర్వాయర్ను ఎండబెడుతరా? మొన్నటి దాకా మేం (కేసీఆర్ ప్రభుత్వం) నీళ్లు ఇచ్చాం కదా? ఎవరైనా నీళ్లు ఇవ్వద్దని
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి ఆనుకుని ఉన్న కుడి చెరువు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపారాణీశ్రీధ�
MLA Palla Rajeshwar Reddy | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పేరును నాలుగు గోడల మధ్య పెట్టలేదని.. అనేక రివ్యూలు చేసి అందరి సమక్షంలో నిర్ణయించిన పేరే ధరణి అని తె
ధాన్యం కొనుగోళ్లలో రూ.1100 కోట్లకుపైగా చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయని, దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం పారిపోయిందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. మంగళవారం సభ నుంచి వాకౌట్ అనంతరం ఆయన మీడియా పాయ�
కాంగ్రెస్ పాలనలోనే రైతు ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయని, వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్ కేటాయింపుల్లో యావత్ రైతాంగాన్ని ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మం�
రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ గోరంత అయితే చెప్పేది కొండంత ఉందని, గోబెల్స్ బతికి ఉంటే కాంగ్రెస్ చెప్పే అబద్ధాలను చూసి ఆత్మహత్య చేసుకునేటోడని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్�
రాష్ట్రంలోని ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా అగ్గి పుట్టిస్తామని జనగామ శాసనసభ్యులు, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి రేవంత్ సర్కార్ను హెచ్చరించారు. ఖమ్మంజిల్లాలోని చింతకాని మండలం ప్రొద్దుటూరులో