జనగామ నియోజకవర్గానికి న్యాయంగా దక్కాల్సిన నిధుల కోసం రాజీలేని పోరాటం చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డ
నిరుద్యోగుల నిరసనలతో నగరం దద్దరిల్లింది. సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాల నాయకులు పె�
రాష్ట్రంలో నిరుద్యోగ యువత రణభేరి మోగించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సాగిన నిరుద్యోగుల ధర్నాలు, ఆందోళనలతో తెలంగాణ దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాల�
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం చేర్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని జనగామ-సిద్దిపేట జాతీయ రహదారిపై గంటపాటు రాస్తా�
అమెరికాలోని వివిధ యూనివర్సిటీలను జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో పర్ధ్యు యూనివర్సిటీ ప్రతినిధులతో అనురాగ్ యూనివర్సిటీ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్�
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను శనివారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకం
తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా సోమవారం జాతీయ పతాకం రెపరెపలాడింది. గులాబీ పతాకం సగర్వంగా ఎగిరింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పార్టీ శ్రేణులు ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించార�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ ద్రోహి అని, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకను సోమవారం బీఆ�
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయాల్లో జాతీయ పతాకంతో పాటు గులాబీ జెండాలను జిల్లా అధ్యక్షులు ఆవి�
తెలంగాణ అవతరించి నేటికి దశాబ్దం. ఆదివారం రాష్ట్ర అవతరణ వేడుక సందర్భంగా రాష్ట్రం ఏర్పడటానికి ప్రధాన కారకులైన ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత, తొలి తెలంగాణ ముఖ్యమంత్రికి అవతణోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న �
తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరెందుకు మూసుకుంటున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.