కాంగ్రెస్ పాలనలోనే రైతు ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయని, వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్ కేటాయింపుల్లో యావత్ రైతాంగాన్ని ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మం�
రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ గోరంత అయితే చెప్పేది కొండంత ఉందని, గోబెల్స్ బతికి ఉంటే కాంగ్రెస్ చెప్పే అబద్ధాలను చూసి ఆత్మహత్య చేసుకునేటోడని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్�
రాష్ట్రంలోని ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా అగ్గి పుట్టిస్తామని జనగామ శాసనసభ్యులు, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి రేవంత్ సర్కార్ను హెచ్చరించారు. ఖమ్మంజిల్లాలోని చింతకాని మండలం ప్రొద్దుటూరులో
జనగామ నియోజకవర్గానికి న్యాయంగా దక్కాల్సిన నిధుల కోసం రాజీలేని పోరాటం చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డ
నిరుద్యోగుల నిరసనలతో నగరం దద్దరిల్లింది. సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాల నాయకులు పె�
రాష్ట్రంలో నిరుద్యోగ యువత రణభేరి మోగించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సాగిన నిరుద్యోగుల ధర్నాలు, ఆందోళనలతో తెలంగాణ దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాల�
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం చేర్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని జనగామ-సిద్దిపేట జాతీయ రహదారిపై గంటపాటు రాస్తా�
అమెరికాలోని వివిధ యూనివర్సిటీలను జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో పర్ధ్యు యూనివర్సిటీ ప్రతినిధులతో అనురాగ్ యూనివర్సిటీ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్�
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను శనివారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకం
తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా సోమవారం జాతీయ పతాకం రెపరెపలాడింది. గులాబీ పతాకం సగర్వంగా ఎగిరింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పార్టీ శ్రేణులు ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించార�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ ద్రోహి అని, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకను సోమవారం బీఆ�