స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో తెలంగాణవాదానికి విత్తనాలు పడినప్పుడు మొదటగా మొలకెత్తిన వారు దివంతగ జడ్పీ మాజీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవాల పేరుతో వరంగల్లో నిర్వహించిన సభ పూర్తిగా వంచన సభ అని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు�
లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలేమయ్యాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్�
కనక దుర్గామాత ఆశీస్సులతో చేర్యాల ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో కనకాదుర్గామాత ఆలయ వార్షికోత్సవాలకు ఆదివారం ఆయన హాజరై
జనగామకు జుడా(జనగామ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటుచేయాలన్న స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రయత్నం ఫలించింది. మున్సిపల్ వార్డులు సహా చుట్టుపక్కల 3నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలన
చేర్యాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు సాయి ఏర్పాటు చేసుకున్న ఎస్ఆర్ కార్ వాషింగ్ సెంటర్ను శు�
సమాజంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పా టు వారికి గౌరవప్రదమైన హోదా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని కొనసాగించాలని ఎమ్మెల్
బీఆర్ఎస్ ప్రభుత్వం చేర్యాలకు మంజూరు చేసిన మున్సిఫ్ కోర్టును ప్రారంభించేందుకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కృషి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కోర్టు ప్రారంభం కావాల్సి ఉం డే, ఎన్న�
జనగామ నియోజకవర్గ ప్రజలకు పైసాఖర్చు లేకుండా తన సొంత దవాఖానలో వైద్యసేవలు, మందులు అందిస్తున్నానని, దీంతో పాటు ఇతర దవాఖానల్లో వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం నుంచి సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయిస్తున్నానన�
కేసీఆర్ పాలనలో అధ్యాత్మికత వెల్లివిరిసిందని, కాంగ్రెస్ పాలనలో అలాంటి పరిస్థితులు కనిపించడంలేదని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం చేర్యాలలో దేవి స్నేహయూత్ నెలకొల్పిన అమ్మవ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేట గ్రామానికి చెందిన బాధిత బాలిక కుటుంబసభ్యులను గురువారం రాత్రి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్న�