ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని, ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యానికి రూ.500 బోన స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు జనగామ కలెక్టర్కు షేక్ రిజ�
‘ఎండిపోయిన చేన్లను చూస్తుంటె బాధేస్తున్నది. మీ కన్నీళ్లు తుడిచి గుండె ధైర్యం నింపేందుకే వచ్చిన. అధైర్యపడొద్దు. మీరు ధైర్యంగ ఉంటెనే నేను గుండె నిబ్బరంతో ఉంటా. అందరికీ నేనున్నా. అందరం కలిసి పోరాటం చేద్దాం�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సాగునీరందక దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించేందుకు ఆదివారం ఎర్రవల్లి నుంచ�
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో పార్టీ నుంచి పోటీ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సవాల్ విసిరారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని నాగపురి గ్రామ వేణుగోపాలస్వామి తిరు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నదని, అకాల వర్షాలతో ఓ వైపు రైతులు తీవ్రంగా నష్టపోతే, మరోవైపు పంట రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీ�
MLA Palla Rajeshwar Reddy | కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద సిద్ధం చేసిన రూ.7,500 కోట్లు, గత వంద రోజుల్లో చేసిన అప్పు రూ.16,500 కోట్లు.. మొత్తంగా రూ.24 వేలకోట్లు ఎక్కడికి పోయాయని కాంగ్రెస్ సర్కారును బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజ�
Palla Rajeshwar Reddy | ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టం చెల్లించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మ�
పెద్దమ్మతల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం మద్దూరు మండలం రేబర్తిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి
MLA Palla Rajeshwar Reddy | చేర్యాల( Cheryala) ప్రాంత అభివృద్దే తన లక్ష్యమని, పాత నియోజకవర్గం చేర్యాలకు పూర్వ వైభవం తీసుకువస్తానాని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని రేవంత్రెడ్డి సర్కార్ టార్గెట్ చేసిందా? కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ ఎండగడుతుండమే ఇందుకు కారణమా? వరుసగా జరుగుతున్న పరిణా�
రైతులంటే కాంగ్రెస్ సర్కారుకు అలుసుగా మారిందని, ఎన్నికల ముందుకు అబద్ధ్దాలు ప్రచారం చేసి ఓట్లు వేయించుకుని అధికార పీఠంపై కూర్చోగానే అన్నదాతల అక్రందనలు సర్కారు పెద్దల చెవులకు ఎక్కడం లేదని ఎమ్మెల్యే పల్�