అవకాశవాదులే కాంగ్రెస్ అనుబంధ సంఘాల్లో చేరుతున్నారని బీఆర్టీయూ ప్రెసిడెంట్ రాంబాబు అన్నారు. జలమండలి ఉద్యోగులతో ఎస్ఆర్ నగర్ యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీకి కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సా హం ఉప్పొంగిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. పుట్టినరోజు నాటికి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండొచ్చని చెప్పా రు. ప్రమాణ స్వీకా�
అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయకపోతే రాజీనామా చేస్తారా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్
భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు బీఆర్ఎస్ పాలనలోనే ఉన్నాయని, ప్రస్తుత సర్పంచ్లు చరిత్రలో నిలిచిపోతారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని స్టేషన్ఘన్పూర్, జనగామ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట�
మానసిక దివ్యాంగుల్లో మనోైస్థెర్యం కల్పిస్తున్న మనోచేతన స్వచ్ఛంద సంస్థ సేవలు హర్షణీయమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని మనోచేతన సంస్థ ఆధ్వర్యంలో దాత ఇప్ప నిషికాంత్రెడ్�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గొప్ప భక్తితత్పరుడని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో భాగంగా మండలంలోని దొమ్మాట రామాలయంలో సోమవారం ఆయన ప్�
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనగామలో జరిగిన అండర్-14 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా బాలికల జట్టు ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నది.
‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్' ఆధ్వర్యంలో జనగామలో నిర్వహించిన అండర్-14 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జట్టు మెరిసింది. బాలికల విభాగంలో నల్గొండ జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలుర విభాగంలో నల్