‘కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారు. వాటికి భయపడేది లేదు. ప్రతి గ్రామానికి వస్తా.. సమస్యలను పరిష్కరిస్తా’నని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం జనగామ జిల్లా
మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. మల్లన్న స్వామి...మమ్మేలు అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆదివారం సిద్�
కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులతో కొందరు పోలీసులు దురుసుగా వ్యవహరిస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు.
విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తూ ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నట్లు జనగాం ఎమ్మెల్యే, బీజేఐఈటీ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి �
‘అంతా మా ఇష్టం.. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి’ అంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి.
అంతా మా ఇష్టం.. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే వెళ్లండి’.. ఇది ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికీ అమలు చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. శనివారం చేర్యాల మండలంలోని చుంచనకోట, ముస్త్యాల గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపా�
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రతిఏటా నిరుపేదలకు బట్టలు పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూనే మరో వైపు అధికారులను అడ్డుపెట్టుకొన�
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం నర్మెటలోని వినాయక �