క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రతిఏటా నిరుపేదలకు బట్టలు పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూనే మరో వైపు అధికారులను అడ్డుపెట్టుకొన�
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం నర్మెటలోని వినాయక �
పేదలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, సంపాదించుకోవడానికి రాలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలం లోని వడ్లకొండ గ్రామంలో మండల ముఖ్య కార్య కర్తల సమావేశంలో ఆయన మాట్�
తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన మూడో శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్రెడ్డి, జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం ప్రమాణ స్వీక�
కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టేషన్ఘన్పూర్, జనగామ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాము కుల, మత, పార్టీలకతీతంగా ప్రజల శ్రేయస్�
MLA Palla | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి(MLA Palla Rajeshwar Reddy) వారి ఆశీస్సులతో మల్లన్న క్షేత్రాన్ని, జనగామ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాన�
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన మాదిరిగానే ప్రజలిచ్చిన తీర్పుతో ప్రతిపక్ష పాత్రను పోషిస్తానని బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సా
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 10 చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గా
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు జనగామలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి పెంబర్తిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను చూసి మరోసారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, బీఆర్ఎస్ను ఆదరించాలని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలన�
ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని మొదలు పెట్టగా వారు వెళ్లిన ప్రతి ఊరిలోనూ ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఒకట్రెండు రోజుల నుంచ�
సమైక్య పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను ఉద్యమనేత, సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లి దేశానికే ఆదర్శంగా నిలిపారని, ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి విజయం చేకూర్చాలని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల�