వట్టినాగులపల్లిలో తాను భూదాన్ భూమిని కొన్నట్టు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన కథనంలో వాస్తవం లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ‘నేను కొన్నది భూదాన్ భూమి కాదు. నాకు అక్�
రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు, పరిపాలన చేసినప్పుడే మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో �
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు వివక్ష చూపిస్తే ఉద్యమాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని వీర�
కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసే ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. మేడిగడ్డను రిపేర్ చేసేందుకు అవకాశం ఉందని, ఇందుకోసం నిపుణుల
పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో శనివారం బడ్జెట్ సందర్భంగా ఆయన చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశ�
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు సభలో మాట్లాడేందుకు అతి తక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ మైక్ను పదేపదే కట్ చేస్తున్నారని, �
MLA Palla Rajeshwar Reddy | సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్�
తెలంగాణను ఎవ్వరు ఇవ్వలేదని, కొట్లాడి తెచ్చుకున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని స్పష్టం చేశారు. ప్రగతి భవన్కు కంచెలు పెట్టామన్న కాం�
‘ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే..మనమంతా ఒక కుటుంబంలాగా పని చేద్దాం.. భవిష్యత్ మనదే..’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు వంగపల్లి రాజమ్మ (83) మరణించారు. రాజమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సిద్దిపేటలోని సర్కార్ దవాఖానలో చికి�