తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశం వ్యాక్సిన్ పూర్తైన బస్తీలకు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్, ఆగస్టు 26: ప్రజల సహకారంతోనే నూరు శాతం వ్యాక్సి
చిక్కడపల్లి, ఆగస్టు23 : ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వే యించుకోవడంతో పాటు, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ము ఠా గోపాల్ ప్రజలను కోరారు. సోమవారం గాంధీనగర్ డివిజన్లోని
చిక్కడపల్లి, ఆగస్టు22: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను, మతాలను సీఎం కేసీఆర్ ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఇందులో భాగంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా బోనాల ఉత్సవాలకు పెద్ద ఎత్తున్న నిధ�
ముషీరాబాద్, ఆగస్టు 21: వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శ�
కవాడిగూడ, ఆగస్టు 20 : త్యాగానికి ప్రతీక మొహర్రం అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మొహర్రం (పీర్ల పండుగ) ఉత్సవాల సందర్భంగా శుక్రవారం భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్, ఆషీర్ఖానాలో ముస్లింలు మొహర్రం వేడ�
కవాడిగూడ, ఆగస్టు 19: దేశంలో ఎక్కడలేని విధంగా పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకా లు ప్రవేశ పెట్టి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అన్నారు. పేదల ఆడబిడ్డల పెండ్లిళ�
20 ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని వైనం తెలంగాణ ప్రభుత్వంలో రోడ్లకు మోక్షం.. చిక్కడపల్లి, ఆగస్టు 17: గాంధీనగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల నూతన రోడ్ల నిర్మాణం చేపట్టారు.. పనులు మొత్తం పూర్తి కావడంతో ర�
ముషీరాబాద్, ఆగస్టు 13: ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకు త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. మహిళలకు సరైన ప్రాముఖ్యత కల్పిస్తూ పాత కొత్తల కలయికతో
ముషీరాబాద్, ఆగస్టు 11: కొత్త రేషన్ కార్డుదారులకు ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే రేషన్ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బుధవారం రాంనగర్ డివిజన్ దాయరమార్కెట్ల�
కవాడిగూడ, ఆగస్టు 10: ద్విచక్ర వాహనాల మెకానిక్ల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ�
చిక్కడపల్లి,ఆగస్టు9: అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లో కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పా
చిక్కడపల్లి, ఆగస్టు 8 : అన్ని వర్గాల సంక్షేమం దిశగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. చిక్కడపల్లి గంగపుత్ర(బెస్త) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఆ సంఘం
కవాడిగూడ, ఆగస్టు 7 : రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వివిధ రకాల అత్యాధునిక వైద్య పరికరాలను అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివా రం మ�
చిక్కడపల్లి,ఆగస్టు4: బోనాలను ఘనంగా నిర్వహించామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ నాయకుడు బాలుయాదవ్ ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల్లో భాగాంగా బుధవారం చిక్కడపల్లి నుంచి కట్టమైసమ్మ దేవాలయం వరకు 30 అడగుల