ముషీరాబాద్, జూలై 10: బస్తీలు, కాలనీల్లో విరివిగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హరిత తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత
కవాడిగూడ, జూలై 7: రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం భోలక్పూర్ డివిజన్ బ్యాంక్ బరోడా కాలనీలో రూ. 18 లక్షల వ్యయంతో చేపడుతున�
ముషీరాబాద్, జూలై 6 : పర్యావరణ పరిరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం అడిక
ముషీరాబాద్, జూలై 5: బస్తీల్లో మురుగు నీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి అధికారులను ఆదేశించారు. ఇటీవల డ్రైనేజీ, కలుషిత నీటి సమ�
చిక్కడపల్లి, జూలై 4 : హుస్సేన్సాగర్ నాలా రిటర్నింగ్ వాల్ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి శ్రీరాంనగర్ బస్తీలో స్థానిక �
చిక్కడపల్లి, జూలై3: దేవాలయాల అభివృద్ధికి భక్తులు ముందుకురావాలని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అన్నారు. శనివారం లక్ష్మీ గణపతి దేవాలయంలో భక్తులు కౌస ల్య బంగారు నగలు భద్రపర్చడానికి లాక ర్, నందిత హర్షవర్ధన్ స్వా�
ముషీరాబాద్, జూలై 2: హరితహారం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ముషీరాబాద్, అడిక్మెట్ డివిజన్లలోని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముషీరాబాద్ బాలికల పాఠశాల ప్రాం�
ప్రారంభమైన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం పట్టణ ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్, జూలై 1 : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్ట�
చిక్కడపల్లి, జూన్ 26: టీకా అందరికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శనివారం గాంధీనగర్ డివిజన్లోని సురభి పార్కులో వ్యాక్సిన్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ
ముషీరాబాద్, జూన్ 24: భోలక్పూర్ డివిజన్ మల్ల న్న ఆలయ మార్గంలో రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం చేయడం పట్ల ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు సమన్వయంతో
చిక్కడపల్లి, జూన్ 22: అర్హులైన వారందరికీ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి కేబీఎన్ చౌరస్తా వద్ద సీఎంఆర్ఎఫ్ �
కవాడిగూడ, జూన్ 21: సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యల వల్లనే రాష్ట్రంలో కరోనా తగ్గు ముఖం పట్టిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కరోనా పూర్తిగా అదుపులోకి రావడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ల
చిక్కడపల్లి, జూన్ 20: ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో రెండో అతిపెద్ద పార్కుగా గుర్తింపు ఉన్న బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కును లక్షలాది రూపాయలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఫలితంగా పార్కులో అభివృద
చిక్కడపల్లి, జూన్19: అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి దిశగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తా ఆధ్వ