ముషీరాబాద్, మే 18 : ముషీరాబాద్ డివిజన్ చేపల మార్కెట్-పార్శిగుట్ట రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంకిగా మారిన డ్రైనేజీ పైపులైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ జలమండలి అధికారులను ఆదేశిం
ప్రజలు భౌతిక దూరం పాటించాలి బయట తిరగొద్దు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్, మే 16: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు రాష్ట్ర ప్రజలందరూ సహకరిస్తే త్వరితగతిన కరోనా నుంచి రాష్ట్రానిక
చిక్కడపల్లి, మే 15 : వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం రాత్రి వీచిన గాలికి గాంధీనగర్ ప్రధాన రహదారికి పక్కన ఉన్న చెట్లు
చిక్కడపల్లి, మే 8 : పేద ప్రజలకు సీఎం స హాయనిధి ఎంతో తోడ్పాటును అందిస్తున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శనివారం గాంధీనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్క
కవాడిగూడ, మే 1 : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం ముషీరాబాద్, భోలక్పూర్ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించి అక
చిక్కడపల్లి,ఏప్రిల్29: కరోనా సమయంలోనూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం సాయంత్రం హిమాయత్నగర్ తాసీల్దార్ కార్యాలయంలో షాదీముబారక�
ముషీరాబాద్/చిక్కడపల్లి/కవాడిగూడ, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గులాబీ �
ముషీరాబాద్, ఏప్రిల్ 23: రాజకీ లబ్ధి కోసం అభివృద్ధి పనులకు ఎవరు అడ్డుపడినా సహించేది లేదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ హెచ్చరించారు. ముషీరాబాద్ డివిజన్ అదర్శనగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యను త్వరలో పరిష్కరిస్
కవాడిగూడ, ఏప్రిల్ 19: కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం కవాడిగూడలోని దోమలగూడ పూల్బాగ్ మొదటి వెంచర్లో ఆయన ఇంటింటికీ తిరిగి కరోనా పట్ల అవగాహన కల్పించా
కవాడిగూడ, ఏప్రిల్ 16: ముషీరాబాద్లో రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్లో రూ. 1.82 కోట్ల నిధులతో వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆ�
గాంధీనగర్ డివిజన్లో నేతాజీనగర్ బస్తీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. సోమవారం సాయంత్రం నేతాజీనగర్ బస్తీలో ఎమ్మెల్యే జీహెచ్
ముషీరాబాద్, ఏప్రిల్ 9: ముషీరాబాద్ నియోజకవర్గం వీఎస్టీ-ఇందిరాపార్కు మార్గంలో చేపడుతున్న స్టీలు వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. జీహెచ్ఎంసీ ఇంజిన
మహిళలు అర్థికంగా రాణించినప్పుడే ఆ కుటుంబాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అన్నారు. మహిళలు ఈ ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని ఆయన సూ�