ముషీరాబాద్, జూన్ 12: సీఎం సహాయ నిధి ద్వారా వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా చేయూతనందిస్తున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్ �
ముషీరాబాద్, జూన్ 10: పేదింటి ఆడపిల్లల పెండ్లిల కు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచుల వివాహాలక�
లాక్డౌన్లోనూ.. పనుల నిర్వహణ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ చిక్కడపల్లి, జూన్ 9: నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్
చిక్కడపల్లి, జూన్8: నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సమన్వయంతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గాంధీనగర్లోని ఎమ్మెల్యే క�
ముషీరాబాద్, జూన్ 7: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుతో ఆడపిల్లల తల్లిదండ్రులను ఆదుకుంటున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కల
కవాడిగూడ, జూన్ 4: భోలక్పూర్లో దశాబ్దాల క్రితం వేసిన తాగునీటి పైపులైన్ శిథిలావస్థకు చేరుకోవడం వల్ల వాటిని సమూలంగా మార్చేందుకు రూ. 12.5 కోట్లతో కొత్త పైపులైన్ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. శు�
ముషీరాబాద్, జూన్ 3: వర్షాకాలంలో ఎటువంటి విపత్కర పరిస్థితితులు ఎదురైనా వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశి�
కవాడిగూడ, జూన్ 1: భోలక్పూర్లో జరుగుతున్న తాగునీటి పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లోని ఇందిరానగర్లో జర�
ముషీరాబాద్, మే 31 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన �
కవాడిగూడ, మే 27: స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కరోనా రోగు ల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మఠా గోపాల్ అన్నారు. గురువారం భోలక్పూర్ డివిజన్ పరిధి రంగానగర్ అంబేద్కర్ కమ్�
కవాడిగూడ, మే 25: అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లోని మల్లన్న దేవాలయం నుంచి ఇందిరాన
చిక్కడపల్లి, మే 23: మాజీ కార్పొరేటర్ మజ్జిగ ప్రభాకర్ రెడ్డి గత మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. కాగాప్రభాకర్ రెడ్డి సతీమణి విమలారెడ్డి, కుమారుడు దిగ్విజయ్ రెడ్డిలను ఆదివారం ఎమ్మెల్యే ముఠాగోపాల్ ప�
ముషీరాబాద్, మే 22: ముషీరాబాద్ డివిజన్ రాంనగర్ చేపల మార్కెట్లో రూ. 99 లక్షల వ్యయంతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుత�