ముషీరాబాద్/ కవాడిగూడ, జూలై 30: ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ 1.4 కోట్ల వ్యయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. నియోజకవర్గ చర్రితలో గతంలో �
కవాడిగూడ, జూలై 29: కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్బండ్లోని శ్రీ కనకాల కట్టమైసమ్మ ఆలయం వద్ద శాశ్వత షెడ్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే ముఠా గ
ముషీరాబాద్, జూలై 28: అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కొత్త కార్డు దారులకు వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయడాని�
జై శ్రీ రాం అని నినదిస్తూనే.. గుడిలో బీజేపీ నేతల విధ్వంసం బోనాల చెక్కులు పంపిణీని జీర్ణించుకోలేక రసాభాస పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన గొడవ ముషీరాబాద్, కవాడిగూడ, జూలై 27: సాక్షాత్తూ అమ్మవారి ఆలయంలో బీజ�
కవాడిగూడ/ చిక్కడపల్లి , జూలై 25: ఆషాఢ బోనాల సందర్భంగా కవాడిగూడ డివిజన్లోని స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్సిపల్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బండారి యాదగిరి ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ దేవాలయ�
చిక్కడపల్లి, జూలై 23: నగర ప్రజలకు తాగు నీటి పథకంపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రజలకు ఉచితంగా తాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నెలకు 20వే ల లీటర్ల ఉచిత నీటి పథకానికి శ్రీక�
ముషీరాబాద్, జూలై 22: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు జన్మదినం సందర్భంగా ఈ నెల 24న ముషీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించతలపెట్టి�
కొత్త పైపులైన్ల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి మణెమ్మ గల్లీలో త్వరలో పైపులైన్ నిర్మాణం చేపడతాం.. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్, జూలై 20 : అడిక్మెట్ డివిజన్ పద్మకాలనీ హెరిటేజ్ భవనం వద్ద నాలాను
ముషీరాబాద్/ చిక్కడపల్లి, జూలై19: నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలో మొత్తం తొమ్మ�
చిక్కడపల్లి, జూలై17: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. శనివారం గాంధీనగర్ డివిజన్లో సమస్యల పరిష్కారం కోసం అధికారు�
నీట మునిగిన అంజయ్యనగర్ సహాయక చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు, ఎమ్మెల్యే గోపాల్ ముషీరాబాద్, జూలై 15: భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. బుధవారం రాత్రి కురిస�
కవాడిగూడ, జూన్ 13 : ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వ్యాపారాలు చేసుకోవాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హలో ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బుధవారం భోలక్పూర్ డివిజన్లోని పద్�
చిక్కడపల్లి, జూలై 13 : బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసిందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ సంజయ్ నగర్ బస్తీలోని ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం ప�
ముషీరాబాద్, జూలై 12: హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం గాంధీనగర్ డివిజన్ పీఎన్టీ కాలనీలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీల�