కవాడిగూడ :దేశంలోనే ఎక్కడలేని విధంగా బతుకమ్మ చీరలను అందజేసి తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచాడని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం కవాడిగూడలోని ఉన్నికోట కమ్యూ
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ విద్యానగర్లో బుధవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. విద్యానగర్ ప్రధాన మార్గంలో ముస్లీం స్మశాన వాటిక వద్ద ఇటీవల చేపట్ట�
ముషీరాబాద్, సెప్టెంబర్ 21: అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాల అమలుతో ముందుకు సాగుతున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ అమలులో భాగంగా దళితులకు పది శాత�
ముషీరాబాద్, సెప్టెంబర్ 20 : పార్టీ కార్యకర్తల ఏకాభిప్రాయ సాధనతో డివిజన్ కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. వారం రోజులుగా కొనసాగుతున్న బస్తీ కమిటీల ఎంపిక ప్రక్రియ
ముషీరాబాద్/ కవాడిగూడ/ చిక్కడపల్లి, సెప్టెంబర్ 13: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం వినాయక నవరాత్రుల సందర్భంగా భోలక్పూర్ డివిజన్లోని ద�
చిక్కడపల్లి : నగరంలో ప్రసిద్ధి గాంచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రధ్దలతో కొనసాగుతున్నాయి. సోమవారం స్వామి వారికి ప్రత్యేక పూజా కార్�
ముషీరాబాద్, సెప్టెంబర్ 9 : అడిక్మెట్ డివిజన్ దీన్దయాళ్నగర్ బస్తీలో అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పేదల బస్తీల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నార
ముషీరాబాద్ : ముషీరాబాద్ చేపల మార్కెట్లో విరిగిన మ్యాన్హోల్స్కు జలమండలి అధికారులు గురువారం మరమ్మతులు చేపట్టారు. గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేపల మార్కెట్లో పర్యటించి మ్యాన్హోల్�
చిక్కడపల్లి : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకున్ని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం చిక్కడపల్లిలోని �
ముషీరాబాద్, సెప్టెంబర్ 8: ముషీరాబాద్ డివిజన్ చేపల మార్కెట్లో డ్రైనేజీ పైపులైన్, మ్యాన్హోళ్ల నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేయడం పట్ల ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులపై మండిపడ్డారు. మ్యాన్హోళ్ల మూత�
ప్రస్తుత పాఠశాల భవనం తొలగించి.. ఆధునిక హంగులతో నూతన భవనం నిర్మిస్తాం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకెళ్లాను త్వరలోనే నియోజకవర్గం ప్రజల కల నెరవేరుతుంది ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ �
ఎమ్మెల్యే ముఠా గోపాల్ 2 నుంచి టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు 10 నుంచి డివిజన్ కమిటీల ఏర్పాటు ముషీరాబాద్, ఆగస్టు 31: దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్�
కవాడిగూడ, ఆగస్టు 28: కార్యకర్తలు, నాయకుల ప్రోత్సాహంతోనే నియోజక వర్గంలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా ఎన్నో సంక్షేమ
కవాడిగూడ, ఆగస్టు 27: మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉన్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భోలక్పూర్ డివిజన్లోని గంగపుత్ర సంఘం అధ్�