మురుగు నీటి లీకేజీ సమస్య తలెత్తుతున్న ప్రాంతాల్లో కొత్త పైపులైన్ల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి అధికారులను ఆదేశించారు.
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సోమవారం పంపిణీ చేశారు.
అంబర్పేట : గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస గౌడ్ బుధవారం నల్లకుంటలో నిర్మించిన నూతన గృహ ప్రవేశానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీష్రావు, పశుస�
చిక్కడపల్లి : జ్వర సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం గాంధీనగర్లో టీఆర్టీ క్వార్టర్స్లో నిర్వహించిన జ్వర సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభ�
ముషీరాబాద్ : నియోజకవర్గంలోని బస్తీల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త పైపులైన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సోమవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి ముషీరాబాద్ డివిజన్లోని హ�
చిక్కడపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఆదివ
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ మేడిబావి బస్తీ పరిసరాల్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి త్వరలో కొత్త పైపులైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. స్థానిక కమ్యూనిటీహాల్ను మరింత అ�
చిక్కడపల్లి : మత సామరస్యానికి ప్రతీక గ్యార్వీ ఉత్సవాలు అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి రాజీవ్గాంధీనగర్ బస్తీలో బస్తీ అధ్యక్షుడు మహ్మద్ సాబేర్ ఆధ్వర్య�
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ ఫాతిమా మసీదు వద్ద రూ .12 లక్షలతో చేపట్టనున్న వరద నీటి పైపులైన్ నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫాతిమా మసీదు వద్ద వరద న�
చిక్కడపల్లి : అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఈశాన్య ప్రాంత పర్యాటక సంస్కృతి, అభివృద్ధి మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలో శుక్రవారం రూ.52 లక్షలతో చేపట్టిన అభివృద్ధి �
ముషీరాబాద్ : ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ శ్రేణులు పాటుపడాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం రాంనగర్ శాస్త్రినగర్లో ఏర్పాటు చేసిన డివిజన్ టీఆర్ఎ�
కవాడిగూడ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సమగ్ర అభివృద్ది జరుగుతున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు అభివృద్ది పనుల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపుని
కవాడిగూడ : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం కవాడిగూడ మారుతీనగర్లో డీబీఆర్ మిల్స్ యూపీహెచ్స