తెలంగాణను సాధించి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ దేశాభివృద్ధి కోసం జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం పట్ల ప్రజలందరూ స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
ముషీరాబాద్ డివిజన్ కమలానెహ్రూనగర్లో రూ.6 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను మంగళవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.
చిక్కడపల్లి : దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.గాంధీనగర్ డివిజన్లోని సిద్దంశెట్టి టవర్ అపార్ట్ మెంట్ ప్రాంగణంలో ఉన్న బంగారు పోచమ్మ దేవాలయం పునర్నిర్�
కవాడిగూడ : 12 నుండి 14 ఏండ్లలోపు పిల్లలందరూ తప్పని సరిగా కొవిడ్ టీకాను వేయించుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం భోలక్పూర్ యూపీహెచ్సీలో 12 నుండి 14 ఏండ్లలోపు పిల్లలకు కొవి
చిక్కడపల్లి : తెలంగాణ హౌస్ ఫెడ్ డైరెక్టర్ ఎ.కిషన్ రావు ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి చౌరస్తాలో సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్
ముషీరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రెండవ రోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలో ఆరు వార్డులలో టీఆర్ఎస్ శ్రేణులు మహిళా దినోత్సవ వే�
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుడు సిరిపురం యాదయ్యకు ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నివాళి అర్పించారు. యాదయ్య 12వ వర్ధంతి సందర్భంగా ఆత్మబలిదానం చేసుకున్న ఓయూ ఎన్సీసీ గేటు సమీపంలో ఆయన చిత్రపటానికి పూ�