కవాడిగూడ : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్, భోలక్పూర్, దోమలగూడలో యూపీహెచ్సీ కేంద�
నల్లకుంట రత్నానగర్ వద్ద రక్షణ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అంబర్పేట : హైదరాబాద్ నగరంలో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర
కవాడిగూడ, డిసెంబర్ 24 : భోలక్పూర్లో తాగునీటి, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా సత్వర చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్ మొదిటి వె�
ముషీరాబాద్, డిసెంబర్ 21: నియోజకవర్గంలో వరదనీటి సమస్య పరిష్కారానికి రూ. 53 కోట్లతో నాలా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. మంగళవారం అడిక్మెట్ డివిజన్ గణేశ్ నాలాను పరిశీల
చిక్కడపల్లి, డిసెంబర్10 : అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఆందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ హరినగర్లో రూ. 50 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల�
కవాడిగూడ : భోలక్పూర్లో కలుషిత నీటి సమస్యను అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్లో గత నాలుగు రోజు
చిక్కడపల్లి : పార్టీ డివిజన్ కమిటీల్లో వివిధ పదవులు పొందిన వారిపై మరింత బాధ్యత పెరిగిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షునిగా ఎన్నికైన కల్యాణ్ �
ముషీరాబాద్, నవంబర్7 : టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందచేలా కృషి చేస్తూ పార్టీ నిర్మాణం కోసం చిత్తశుద్ధితో పని చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఆదివారం ముషీరాబాద్
ముషీరాబాద్, అక్టోబర్ 28: శ్మశానవాటికల్లో కనీస సౌకర్యాలు కల్పించడానికి వెంటనే చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని శ్మశాన వాటికలను పరిశీలించి సౌకర్యాల కల్పన క�
కవాడిగూడ, అక్టోబర్ 27: టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వారంలో మూడు రోజుల పాటు గులాబీ రంగు దుస్తులు ధరించి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి చైతన్యం చేయాలని ఎమ్మె�
ముషీరాబాద్, అక్టోబర్ 26 : టీఆర్ఎస్ నూతన కమిటీ సభ్యులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. మంగళవా�
ముషీరాబాద్, అక్టోబర్ 20: నూతన డివిజన్ కమిటీల సభ్యులు పార్టీ అభివృద్ధికి పాటుపడుతూ తమవంతు ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పార్టీ కోసం చురుకుగా పని చేసే, అనుభవం ఉన్�
కవాడిగూడ, అక్టోబర్ 12: ప్రతి కార్యకర్త, నాయకుడు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ నూతన కమిటీతో పాటు అనుబంధ కమిటీల పోస్టులను ముషీరాబాద్ ఎమ్మెల్�
అమీర్పేట్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో ఘనంగా జరిగాయి. నగరానికి చెందిన ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, కాలేరు వెంకటేష, ముఠా గోపాల్, భేతి సుభాష్రె