ముషీరాబాద్, ఆగస్టు 21: వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి వసతుల తీరుపై ఆ రాతీశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయు లు సారమణి, దేవదాస్, నాయకులు ముఠా జయసింహ, శ్యామ్సుందర్, శ్రీనివాస్ గుప్త, ముఠా నరేశ్, సుధాకర్గుప్త, మల్లికార్జున్రెడ్డి, బి. శ్రీనివాస్రెడ్డి, సయ్యద్ అస్లాం, ఖదీర్, రవియాదవ్, నేత శ్రీను, సురేందర్, ముచ్చకుర్తి ప్రభాకర్, వల్లాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆగస్టు 21: కరోనా నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు సెస్టెంబర్ 1వ తేదీన ప్రారంభం కానున్న దృష్ట్యా శనివారం నియోజక వర్గంలోని కవాడిగూడ డివిజన్ చిత్రాలనగర్, కోదండరెడ్డినగర్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించి పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు ముఠా జయసింహ, రాంచందర్, ముచ్చకుర్తి ప్రభాకర్, వల్లాల శ్యామ్ యాదవ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, శ్రీహరి, దుర్గస్వామి, కిరణ్కుమార్, ముఖేశ్రెడ్డి, రాజు, ప్రవీణ్, పాఠశాల ప్రిన్సిపాల్ తారామణి, వేణుగోపాల్, స్వర్ణలత పాల్గొన్నారు.
ఆగస్టు 21: సెంప్టెంబర్ 1నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభిస్తున్న నేపథ్యంలో శనివారం గాంధీనగర్లోని జవహర్నగర్ ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించారు. మౌలిక వసతుల గురించి ప్రిన్సిపాల్ స్వర్ణలతను అడిగి తెలసుకున్నా రు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్తా, శ్రీకాంత్, పీఎస్ శ్రీనివాస్, రాకేశ్ కుమా ర్, ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.