MLA Muta Gopal | దళితుల హక్కులను కాపాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా పాలన అందించిన గొప్ప పరిపాలనాదక్షుడు భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్రామ్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ రెండూ దొంగాట అడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆరోపించారు. బీసీలకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ఆ పార్�
MLA Muta Gopal | : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదరణ పొందాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సహాయ మంత్రివా ? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే పీ వివేకానంద బండి సంజయ్పై నిప్పులు చెరిగారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్నా.. సీఎం రేవంత్రెడ్�
శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్లో తొలిరౌండ్ నుంచి గులాబీ పార్టీ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయక�
Muta Gopal | నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా.. సీఎం కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అడుగు జాడల్లో పయనించాం. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సంక్షేమానికే నిత్యం కృషి చేస్తున్నా.
Padmarao Goud | దేశంలో ఎక్కడా లేని విధంగా వార్డు కార్యాలయాల వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ (Deputy Speaker Padmarao Goud) అన్నారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంతమాత్రం జాప్యం చేయకుండా జవాబుదారీగా వ్యవహరించాలని సూచించ
దేశానికి దిశ దశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కృతం కాబోతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలు గమనిస్తున్నారని, ఇదే తరహా అభి