పరిగి : తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నియమించారు. గణతంత్ర దినోత్సవం రోజున 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమాకం చే
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో గురువారం కాలనీవాసులు ఊరడమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. జాతర జరిపించడం వల్ల ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని నమ్మకం. గ్రామ దేవతైన ఊరడమ్మకు ఘనంగా పూజలు చేశారు. శివసత్తుల పూనక
వికారాబాద్ : పిల్లలను ఎవరైనా దత్తత తీసుకోవాలని అనుకుంటే చట్టబద్ధంగా తీసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని ఏరియా దవాఖానలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పిల్లలను దత�
బంట్వారం : ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన పథకంతో వికారాబాద్ జిల్లాకు ఈ యాసంగిలో రూ. 2వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘రైతుబంధు’ సంబురాల్లో భాగంగా మండల కేంద్ర�
మర్పల్లి : విధులకు గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం, ఐకేపీ, మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని, మీసేవ సెంటర్
ధారూరు : ధారూరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజాపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మ
వికారాబాద్ : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలంయలో శనివారం ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్తయ్య, ట్రేసా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్కుమార్, ట్రేస
ధారూరు : తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసిన ఘనత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్దేనని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం ధారూరు మండల పరిధిలోని రాంపూర్ తాం�
వికారాబాద్ : తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతగా కరోనా టీకా వేయించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో 15నుంచి 18 సంవత్సరాలలోపు �
వికారాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో దండగన్న వ్యవసాయాన్ని, నేడు తెలంగాణ రాష్ట్రంలో పండగల చేసిన రైతు బంధవుడు సీఎం కేసీఆర్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ కొనియాడారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని 9వ వార్డు
వికారాబాద్ : వ్యవసాయానికి చేయుతనిచ్చి రైతులను నిలబెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోన
ధారూరు : ధారూరు మండల కేంద్రానికి చెందిన మైనారిటీ నాయకులు యూనుస్ (ఇబ్రహీం) సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడటంతో గాయలయ్యాయి. గాయలతో పడి ఉన్న యూనుస్ను వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ దవా�