ఎనిమిదేండ్లుగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వికారాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు.
సీఎం కేసీఆర్ సుపరిపాలనకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలూ జై కొడుతున్నారు. పార్టీలకతీతంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వైపే మేము సైతమంటూ అధికార పార్టీలో చేరుతున్నారు.
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ �
పాదయాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ఈ నెల 16వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం పర�
వికారాబాద్ : నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శనివారం రాత్రి వికారాబాద్ పట్టణంలోని పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు
వికారాబాద్ : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని కొత్రేపల్లిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ధారూరు : అభివృద్ధి బాటలో గ్రామ పంచాయతీలు పయణం అవుతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే
ధారూరు : వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ధారూరు మండల పరిధిలోని ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. శనివ�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయ సమీపంలో ఉన్న తెరాసా పార్టీ జిల్లా కార్యాలయన్ని శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ సందర్శించారు. పార్టీ
వికారాబాద్ : వికారాబాద్ మండల పరిధిలోని పీలారం, ధారూరు మండల పరిధిలోని రుద్రారం గ్రామాల్లో మైసమ్మ జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అమ్మవారులకు మహిళలు బోనాలు తీసి నైవేద్యాలు సమర్పించారు. బోనాల ఊరేగ
పరిగి : తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడిన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గురువారం పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ను కలిశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి, చేవ