ఎన్నో ఏండ్లుగా వెనుకబడిన వికారాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. నియోజకవర్గానికి గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా నిధులను కేటాయిస్తున్నది. డాక్టర్ మెతుకు ఆనంద్ ఎ�
సాధ్యంకాని పనులను సైతం చేసి చూపిస్తున్న అసాధ్యుడు సీఎం కేసీఆర్ అని.. అందుకు నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమేనని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. రైతుల బతుకులను చీకటిలోకి నెట్టినట్టేనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. మూడోరోజు బుధవారం ఉమ్మడి జిల్లాలోని పలు రైతువేదికల్లో సభలు జ�
3 గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ పార్టీ వద్దు.. 3 పంటలు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వమే మాకు కావాలని రైతులు కోరుకుంటున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్తో ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం మంత్ర�
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా పార్టీ జెండా పండుగ, నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. ఆయా నియోజకవ�
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాల పేరిట నియోజకవర్గవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నిత్యం ఊరూరా పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలపై �
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో సంక్షేమ పాలన సాగుతున్నదని...రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలు కొనసాగాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని మూడోసారి.. వికారాబాద్ ఎమ్మ�
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురంలో ‘మీతోనేను’ కార్యక్రమంలో భా�
తాండూరు నియోజకవర్గంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల కేంద్రాలతో పాటు పల్లెలోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారిస్తే ప్రజారోగ్యం మెరుగుపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా పర్య టించా