మోమిన్పేట : డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మండల ప్రజాప్రతినిధులతో కలిసి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించార�
కొట్పల్లి : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని బర్వాద్ గ్రామంలో నిర్వహించిన అయ్యప్పస్వామి పడిపూజకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుక�
ధారూర్ : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రజలకు అందించిన సేవాలను మరువలేనివి అని ధారూర్ మండల అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు. డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమెల్యేగా గెలుపొంది మూడు సంవత్సరాలు పూ�
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు కల్యాణ లక్ష్మి చెక్కులతో నిరుపేదలకు చేయుత.. ఎమ్మెల్యే ఆనంద్ బంట్వారం : క్షేత్రస్థాయిలో అధికారులు తమ విధులను సక్రమంగ, అంకిత భావంతో పని చేయాలని ఎమ్మేల్యే ఆనంద్
వికారాబాద్ : బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్ సమీపంలో వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన 16మంది ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి హైదరాబాద్లోని ఆలివ్ దవాఖాన�
ఫామ్ ఆయిల్ పంటలు పండిస్తే రైతులకు అధిక ఆదాయం చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి వికారాబాద్ : యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించుకొనేలా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని చేవెళ�
ధారూరు : సమాజ విలువలతో కూడుకోని మార్పు కోరే చిత్రాలను తీయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ధారూరు మండలంలోని నాగసముందర్ గ్రామంలో వికారాబాద్ జిల్లా బోంరాస్పేట్ మండలం �
ధారూరు : గ్రామాల్లో రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ కాలంలో ఎలాంటి పంటలను సాగు చేసుకుంటే అధిక దిగుబడి వస్తుందని ఆలోచించి పంటలను సాగుచేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రైతులక
మోమిన్పేట : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో శనైశ్వర ఆలయంలో గురుస్వామి సుధాకర్గౌడ్, యాదగిరి సమాక్షంలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అయ్యప్పస్వామికి ప్రత్యేపూజలు, పంచామృతాల అభిషేకాలు
మోమిన్పేట : దేవాలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎన్కతల గ్రామం శ్రీశనైశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గ కమిటీని ఏర్పటు చేసి ఆలయ కమిటీ చైర్మ
మోమిన్పేట : మత్స్యకారులు ఆర్థికంగా అబివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని నందివాగు ప్రాజెక్టులో రోయ్య పిల్లలను వదిలారు. ఈ సం�
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్యాద పూర్వకంగా కలిశ�
ధారూరు : తెలంగాణ రాష్ట్రం దేశంలో రైతు సంక్షేమానికి దిక్సూచిగా మారిందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ధారూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో, మండల పరిధిలోని దోర్నాల్�
వికారాబాద్ : వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్�