ఎన్నికలప్పుడే ప్రజల ముందుకు వచ్చి అమలుకాని హామీలనిచ్చే రాజకీయ పార్టీలు, నాయకులకు ఓటుతో గుణపాఠం చెప్పాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
నియోజకవర్గంలో కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధి పెద్దఅంబర్పేట, పసుమాముల గ్రామంలో రూ.9.5 కోట్లతో చేపడుతున్న వివిధ అభివ�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని గున్గల్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలు, క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను గురువారం పంపిణీ చేశ�
తెలంగాణ సర్కార్ నిరుపేదలకు సొంతిండ్లను కానుకగా ఇవ్వగా.. లబ్ధిదారుల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నో ఏండ్లుగా సంపాదనలో సగం ఇంటి కిరాయికే చెల్లించి.. బతుకు బండిని భారంగా లాగిస్తున్న పేదల కుటుంబాలు
అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఏ రాష్ట్రమూ సాటిరాదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ప్రభుత్వ సుపరిపాలన, స్థానిక సంస్థల సమష్టికృషితోనే గ్రామీణాభివృద్ధిలో అద్భుత ఫలితాలు సిద్ధిస్తున్నాయని, ఫలితంగా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతున్నదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు.
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఓ కల లాంటిదని త్వరలోనే ఆ కల సాకారం కానున్నదని, దీంతో రంగారెడ్డి జిల్లాలో సాగునీటి సమస్య తీరనున్న దని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు.
వరుస చేరికలతో బీఆర్ఎస్ జోరు కొనసాగుతుండగా.. విపక్షాలు బేజారవుతున్నాయి. శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. సీపీఎంకు చెందిన రంగారెడ్డిజిల్లా �
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 4 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాం గ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 77 ఏండ్లలో కులవృత్తులను పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పేదల బాగోగులు పట్టించుకోని పార్టీల నేతలు �