నాగార్జునసాగర్-హైదరాబాద్ రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. మండలంలోని గున్గల్ నుంచి మాల్ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించనున్న ది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే మండల పరిధిలోని సాగర్ రహదారిని ఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి కులానికి న్యాయం జరుగుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మరియాపురం, ఇందిరమ్మ
అబ్దుల్లాపూర్మెట్ మండలం బండరావిరాల సమీపంలోని సర్వే నంబర్ 268లో ఏర్పాటు చేసిన మైనింగ్జోన్లో భూములు కోల్పోయిన 209మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది.
రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 20న మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. శంషాబాద్ పట్టణంలోని ఔటర్
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
త ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తెలంగాణలో సం క్షోభం నెలకొనగా.. నేడు బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పాలన సాగుతున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ఆకర్షితులై మంగళ�
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు పర్యాటకశోభ సంతరించుకోనున్నది. చెరువు పరిరక్షణతో పాటు సుందరీకరణకు కావాల్సిన నిధుల విషయంలో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని హెచ్ఎండీఏ అధికారులను రాష్ట్ర సర్కార్ ఆదేశించింది. చెర�
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చిత్తాపూర్ గ్రామా�
ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న అభివృద్ధిపై చర్చించే దమ్ములేక ప్రతిపక్ష పార్టీల నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీసులు మొదటిస్థానంలో ఉన్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రన్ కార్యక్రమాన్ని �
దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగల్పల్లి సహకారసంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలోని పోచారం గ్రామంలో రూ.1.48కోట్�
రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గస్థాయి సమావేశాలు అట్టహాసంగా జరిగాయి. సమావేశాలు జరిగే ప్రాంతాలన్నీ ఫ్లెక్సీలు, పార్టీ తోరణాలతో సభా ప్రాంగణాలకు వెళ్లే దారులన్నీ గులాబీమయమయ్యాయి. పండుగ వాతావరణంలో బీఆర్ఎ