మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధి మునగనూర్ యాదాద్రి నగర్ కాలనీలో న�
వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీయే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సిద్దెంకి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలోని 146సర్వే నెంబర్లో 10.117హెక్టార్లలో మెస్సేర్స్ వైట్రాక్ మెన్స్ అండ్ మినరల్స్ సంస్థ రఫ్ స్టోన్, రోడ్ మెటల్, కలర్ గ్రానైట్ క్వారీ ప్రాజెక్టు ఏర్పాటు కోసం శనివారం ప్రజాభిప్రాయ సేక
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 51మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను బుధవారం పంపిణీ చేశారు