బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి నామినేషన్ సందర్భంగా మున్సిపాలిటీ నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. తట్టిఅన్నారం, మర్రిపల్లి నుంచి పార్టీ సీనియర్ నాయకులు అనంతుల వెంకటేశ్వ
అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్కు ప్రధాన ఎజెండా అని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని వై
నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ అన్నా రు. సోమవారం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల గ్రామానికి చె
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపును ఎవరూ అడ్డుకోలేరని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం గడ్డ మంచిరెడ్డి కిషన్రెడ్డి అడ్డ అని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. రాగన్నగూడలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మున్�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చిం తకింది చక్రపాణి, మంచాల మండలం మాజీ ఎంపీపీ మంకు ఇందిరతో సహా వందలాది మం ది తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీల నాయకులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మం�
కొంగరకలాన్ను మరో కోకాపేటగా అభివృద్ధి చేశామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.మంగళవారం రాత్రి ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రజా ఆశ�
‘బీఆర్ఎస్ పార్టీలోకి నిత్యం చేరికల జోరు కొనసాగుతున్నది.. ఏ పల్లెకెళ్లినా గులాబీ పార్టీకే జనం జైకొడుతున్నారు..’ అని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం కొడంగల్ పట్టణంలో మద్దూర్ మండలం చెన్నా�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా మారింది. ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన మంచిరెడ్డి ప్రజల మన్ననలు పొందడంతో మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడనున్నది. ఐదేండ్ల కాలంల
సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలో తిరిగి కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని చింతప
ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని వింటేజ్ హోమ్స్ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో వివ�
కీలకమైన సమయంలో కార్యకర్తలు మరింత కష్టపడాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కోరారు. ఆదివారం పెద్దఅంబర్పేటలోని తార కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్�