సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చించి మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలోని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రజలకు అండగా నిలిచారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. త�
స్వరాష్ట్రంలో గిరిజన తండాలకు అధిక నిధులు కేటాయిస్తుండటంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మణపల్లికి చెందిన కొంతం తేజస్వినిరెడ్డి లండన్లో హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో బ్రహ్మణపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో పల్లె ప్రగతిని అప్పటి ప్రభుత్వాలు విస్మరిస్తే నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆ పల్లెల్లో ప్రగతి పరుగు పెడుతుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం నందిగామ, ఎలికట్ట గ్రామాల్లో నిర�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన శనివారం రైతు దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఊరూరా రైతు సంబురాలు అంబరాన్నంటాయి. డప్పుల దరువులు, రైత�
తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగఫలం.. కేసీఆర్ పోరాట ఫలితం.. అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో త
కొంగరకలాన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీన ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేయనున్నారు. రూ.1656 కోట్లతో 196ఎకరాల్లో ఈ �
‘సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి... దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమున్నది..’ అని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా సమన్వయ కర్త, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. శనివారం యాచార
ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని, కార్యకర్తలే పార్టీకి బలమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అమీర్పేట్ గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం�
ఫార్మాసిటీ ఫాక్స్కాన్ పరిశ్రమల ఏర్పాటుతో రంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారనున్నాయని, వీటి ఏర్పాటు వల్ల రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలువనున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ అన్నా�
‘పల్లెల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలే.. ఏప్రిల్ 20 లోపు రంగారెడ్డి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేయండి..’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.