సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాల దిమ్మతిరుగుతున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలో సోమవారం నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశా
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో బీఫామ్లు అందజేశారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ
తెలంగాణలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇబ్రహీంప
గతంలో సింగిల్ రోడ్డు. ఎదురుగా వాహనం వస్తే ఇంకో వాహనం రోడ్డు దిగాల్సిందే. గతుకులు, మలుపులతో నిత్యం ప్రమాదాలు జరిగేవి. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోట్లాది రూపాయలు మంజూరు చేసి నిర్మించడంతో రోడ�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్నది. టికెట్ కోసం ఏకంగా ఏడుగురు పోటీపడుతున్నారు. ఒకరు రేవంత్ వర్గీయులైతే.. మరొకరు ఉత్తమ్కుమార్రెడ్డి, ఇంకొకరు సిట్టింగ్ ఎ�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బ�
అభివృద్ధిలో మేటిగా నిలుస్తున్న ఇబ్రహీంపట్నంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఇబ్రహీంపట్నంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి రూ.37.50కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప�
ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ సై అంటున్నది. ఇప్పటికే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్లు కేటాయించగా.. వారు సమరానికి సన్నద్ధమవుతున్నారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ�
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానను వందపడకలకు అప్గ్రేడ్ చేస్తూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్
ఉమ్మడి జిల్లాతో పెనవేసుకున్న ఉద్యమ జ్ఞాపకాలు ఎన్నో.. అనేక బహిరంగ సభల్లో పాల్గొని జాగృతం చేసిన గాయకుడు, ఉద్యమకారుడు సాయిచంద్ హఠాన్మరణం యావత్ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమ వెంట నడిచి తెలం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఆదివారం తెలంగాణ మంచినీళ్ల పండుగ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వైభవంగా జరిగింది. కందుకూరు మండలంలోని ముచ్చర్ల ప్లాంట్ వద్ద జరిగిన వేడుకల్లో రాష్ట్ర విద్య�