కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వాన్ని అణచివేయడానికి కుట్రలు చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నా�
మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా కౌన్సిలర్లతో కల�
దేవాలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో యాదవసంఘం ఆధ్వర్యంలో నిర్మించిన రేణుకా ఎ�
స్వరాష్ర్టాన్ని సాధించి.. తెలంగాణ గతిని మార్చిన ఘనుడు.. అలుపెరుగని వీరుడు.. అభివృద్ధి ప్రదాత.. జన హృదయ నేత సీఎం కేసీఆర్ పుట్టిన రోజును శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రైతుబంధు, దళితబ�
పేదప్రజల కళ్లల్లో వెలుగులు నింపటం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డ�
మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలకు సంబం�
బీఆర్ఎస్ పార్టీ వైపే నేడు దేశ ప్రజలంతా చూస్తున్నారని, బీఆర్ఎస్తోనే దేశ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో 167ఎకరాల్లో కొహెడ పండ్ల మార్కెట్ను నిర్మించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో ప�
జిల్లా విద్యాధికారి సుశీందర్రావు తక్షణమే నీటి సౌకర్యం ఇబ్రహీంపట్నం రూరల్, సెప్టెంబర్ 1 : కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమస్యలను పరిష్కరిస్తామని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీఈవో సుశీందర్ర�
మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.50 వేలు అందజేసిన ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 1 : కుటుంబ నియంత్రణ ఆపరేష
మునగనూర్, తుర్కయాంజల్ దళిత భూ నిర్వాసితులతో సమావేశం కబ్జాల్లో ఉన్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధం లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల కేటాయింపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కి�
సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 6.80కోట్లు గ్రామ పంచాయతీ భవనాలకు 1.25కోట్లు ఇబ్రహీంపట్నం : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 154 సిమ�