ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటకులను కనువిందు చేసే విధంగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నార�
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన దేవరకొండ మౌనిక అనే మహిళ ఇటివల అనారోగ్యానికి గురై ప్రైవేటు దవాఖా�
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామానికి చెందిన వడ్డేపల
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రతి ఒక్కరూ స్వయం కృషితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో రిటైడ్ ఆర్మీ జవాన్ ర�
ఇబ్రహీంపట్నం : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో సాగుచేసిన వరిధాన్యం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం
తుర్కయాంజాల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ. 164కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజల్, పెద్దఅంబర్ప�
ఇబ్రహీంపట్నం : ఆపత్కాలంలోనూ పేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్గూడ గ్రామానికి చెందిన కొంగర మల
ఇబ్రహీంపట్నంరూరల్ : స్వచ్ఛంద సంస్థలు సేవాభావంతో ముందుకుసాగి పేద ప్రజలకు సేవలందించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నవ్యఫౌండేషన్ 10వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఫౌండేషన్
హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ఐదు గ్రామాల్లో రూ. 3కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని �
ఇబ్రహీంపట్నంరూరల్ : దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు కృత్ర�
వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి.. ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గస్థాయి రైతు అవగాహన సదస్సు ఇబ్రహీంపట్నం : మార్కెట్లో డిమాండ్లేని పంటలు వేసి రైతు
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటి పరిధిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కృపతో నియో