మంచాల : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం తెలంగాణ విశ్వవిద్యాలయ నాన్టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ�
మియాపూర్ : రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులను నియమించినందుకు గాను మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ సీఎ�
యాచారం : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా ఆధ్వర్యంలో మేడిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయ�
ఇబ్రహీంపట్నం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు దిగుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మ
తుర్కయాంజాల్ : మునగనూరు సర్వే నంబర్ 120లోని సర్కారుకంచె సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న దళిత రైతుల భూ సమస్యకు న్యాయం జరిగింది. పై సర్వే నంబర్లో ఎంతోకాలంగా కబ్జాలో ఉ�
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆయన సతీమణి ముకుందమ్మలు శనివారం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా యాదాద్రీశుడి కృపతో
మంచాల : తెలంగాణ రాష్ట్రంలోని రైతుల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నాడని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించ తల�
ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో ఊరకుక్కల దాడిలో బండ బీరప్పకు చెందిన సుమారు లక్ష రూపాయలు విలువ చేసే 20 గొర్రెలలు మృతిచెందాయి. గొర్రెలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న బీరప్ప కుటుంబాన
ఇబ్రహీంపట్నం : ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల ఉమ్మడి భాగస్వామ్యంతోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఇ
ఇబ్రహీంపట్నం : నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తరింపజేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్�
ఇబ్రహీంపట్నంరూరల్ : దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ఏటా రూ. 50వేల కోట్లు అందజేస్తూ ఆదుకుంటున్నారని ఇబ్రహీంపట్నం ఎ
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరువతో తెలంగాణ రాష్ట్రంలో రైతురాజ్యం కొనసాగుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహి�
యాచారం : టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సూచించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, నందివనపర్తి మాజీ సర్ప�
ఇబ్రహీంపట్నం : హైదరాబాద్ శివారుల్లో విస్తరించి నూతనంగా ఏర్పడిన కాలనీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన్నట్లు ఎమ్మెల్యే కిషన్రెడ్డి తెలిపారు. ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని 11వ వార్డులోని మైహోమ్స్�
మంచాల : ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో బుధవారం పెద్దమ్మతల్లి, గంగమ్