తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపచేసేలా సంబురాలు.. అత్యంత వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. జూబ్లీహిల్స్ : మహిళలను గౌరవించే సంస్కృతి మనదని, తెలంగాణ నుంచి ఈ సాంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేయనున్నట్లు ట�
ఎర్రగడ్డ : సంపూర్ణ అక్షరాస్యత మహిళా వికాసానికి తోడ్పడుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన స్థానిక జయశంకర్ కమ్యూనిటీహాల్లో మహిళలకు కానుకలను �
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ‘మహిళా బంధు కేసీఆర్’ కార్యక్రమం రెండోరోజు సోమవారం ఆడపడుచుల ఆత్మీయత అనురాగాల మధ్య సంబురంగా సాగింది. ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్లోని గౌరీశంకర్క�
ఎమ్మెల్యే మాగంటి ఆధ్వర్యంలో వేడుకలు చెక్కులతో పాటు బహుమతిగా కుంకుమ భరిణెలు బంజారాహిల్స్/జూబ్లీహిల్స్, మార్చి 7: మహిళా దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల
‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్ధశ రా�
తెలంగాణ జాతిపిత, సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను మూడురోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రజా ప్రతినిధులకు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అ
పండుగలా జననేత జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆలయాల్లో పూజలు, పండ్లు పంపిణీ జూబ్లీహిల్స్/అమీర్పేట జోన్ బృందం, ఫిబ్రవరి17: పేదల కోసం పరితపించిన �
తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు బంగారు భవిష్యత్ ఉందని, పిల్లలపై బలవంతంగా చదువుల భారం వేస్తున్న తల్లిదండ్రులు వారిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ముందుకురావాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపి�
దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అభివృద్దిలో ముందుకు దూసుకువెళ్తున్న తెలంగాణ రాష్ట్రం మీద అక్కసుతోనే ప్రధాని మోడీ మరోసారి విషం చిమ్మారని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్