క్రైస్తవుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం రహ్మత్ నగర్ డివిజన్లో హ్యాపీ క్రిస్మస్ పేరిట రాష్ట్ర ప్రభుత్వ కానుకలను క్రైస్తవులకు ఆయన పంపిణీ చేశ�
ఎర్రగడ్డ డివిజన్ గులాబీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఉల్లాసవంతమైన వాతావరణంలో జరిగింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ సంబురాలకు ఎర్రగడ్డ జనప్రియ పక్కనున్న మైదానం వేదికైంది.
రాజ్యాంగ దినోత్సవాన్ని బోరబండలో ఘనంగా నిర్వహించారు. బోరబండ డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రాష్ట్ర బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీ�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు
ఎర్రగడ్డ డివిజన్లోని డాన్బాస్కో నుంచి జనప్రియ మీదుగా ఎర్రగడ్డ వరకున్న ప్రధాన రహదారి విస్తరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధికారులను ఆదేశించారు
బీజేపీకి మునుగోడుపై ప్రేమ ఉంటే ఇప్పటికైనా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి రూ.18 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని తప్ప.. నిత్యం అబద్ధ్దాలు చెప్పే ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనా�
టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గురువారం తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు
రంజాన్ పండుగ సందర్భంగా యూసుఫ్గూడ పోలీసు బెటాలియన్ గ్రౌండ్స్ ఈద్గా లో నిర్వహించినున్న ప్రత్యేక ప్రార్థనల ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజ�
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెంగళరావునగర్, మార్చి 25: నియోజవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్�