ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పాలనను అందిస్తున్నదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల�
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో అమలు చేసిన తర్వాతనే ఇక్కడకు వచ్చి మాట్లాడాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్, బీజేప
ప్రజా శ్రేయస్సే టీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే,బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ జవహర్నగర్ లో రూ.15 లక్షల నిధులతో తాగునీటి పైప్�
“ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సంక్షేమానికే బీఆర్ఎస్ పార్టీ నిత్యం కృషి చేసింది. ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ఆవిష్కరించి వారికి లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడు�
సనత్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి అన్నారు.
దశాబ్దాల పాటు ఎదుర్కొన్న ప్రధాన సమస్యను బీఆర్ఎస్ సర్కారు తీర్చినందుకు 5 కాలనీల వాసులు హర్షం వ్యక్తం చేశారు. బోరబండకు చెందిన ఎన్ఆర్ఆర్పురం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు చెందిన ఇండ్ల థర్డ్
సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒకేసారి రెండు తీపి కబుర్లు చెప్పడంతో మంగళవారం మహానగరంలో సంబురాలు మిన్నంటాయి. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తుండడంతో ఆర్టీసీ ఉద్యో
దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుక�
నగరం నలువైపులా మెట్రో విస్తరిస్తున్నందుకు యూసుఫ్గూడ కూడలి వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు.
తెలంగాణ మార్గదర్శి.. విజన్ ఉన్న నాయకుడు.. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నగరమంతా సంబురాలు మిన్నంటాయి. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులన్నీ సామాజిక సేవా కార్యక్ర�
బోరబండ డివిజన్ వీకర్సెక్షన్ దేవయ్యబస్తీ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన, అంబర్పేటలోని పటేల్నగర్లో బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.