తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల�
పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతు తెలిపి మరోసారి ఆశీర్వదించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీన
హైదరాబాద్లో గురువారం మరోసారి పలుచోట్ల ఐటీ సోదాలు కలకలం రేపాయి. గురువారం తెల్లవారుజామునే సుమారు 100 ఇన్కం ట్యాక్స్ బృందాలుగా పలు ప్రాంతాల్లో సోదాలు చేశాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇంటితో పా�
అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని.. ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చే ఇళ్ల విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎ మ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నార�
చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. విపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పాలనను అందిస్తున్నదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల�
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో అమలు చేసిన తర్వాతనే ఇక్కడకు వచ్చి మాట్లాడాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్, బీజేప
ప్రజా శ్రేయస్సే టీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే,బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ జవహర్నగర్ లో రూ.15 లక్షల నిధులతో తాగునీటి పైప్�
“ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సంక్షేమానికే బీఆర్ఎస్ పార్టీ నిత్యం కృషి చేసింది. ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ఆవిష్కరించి వారికి లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడు�
సనత్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి అన్నారు.
దశాబ్దాల పాటు ఎదుర్కొన్న ప్రధాన సమస్యను బీఆర్ఎస్ సర్కారు తీర్చినందుకు 5 కాలనీల వాసులు హర్షం వ్యక్తం చేశారు. బోరబండకు చెందిన ఎన్ఆర్ఆర్పురం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు చెందిన ఇండ్ల థర్డ్
సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒకేసారి రెండు తీపి కబుర్లు చెప్పడంతో మంగళవారం మహానగరంలో సంబురాలు మిన్నంటాయి. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తుండడంతో ఆర్టీసీ ఉద్యో
దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుక�
నగరం నలువైపులా మెట్రో విస్తరిస్తున్నందుకు యూసుఫ్గూడ కూడలి వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు.