జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో మూడోసారి విజయం సాధించం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భా గంగా శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క�
రాష్ట్రంలో సంక్షేమ పాలన బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అభివృద్ది జరిగిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఉన్న విశ్వాసం.. రాజకీయ ప్రత్యర్థులను ఏకం చేస్తున్నది. విపక్ష పార్టీల్లో ఒకే పార్టీలో ఉన్న నాయకులు గ్రూప్ రాజకీయాలు చేస్తుండగా, కారు పార్టీలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్త�
గ్రేటర్ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాజీనామాలతో కాషాయ పార్టీకి నాయకులు, కార్యకర్తలు షాకిస్తున్నారు. పార్టీ కోసం ఏండ్లుగా పనిచేస్తున్న వారిని కాదని ప్యారాచూట్ నేతలకు అవకాశమివ్వడంపై
ఎర్రగడ్డలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం విజయోత్సవ సభను తలపించింది. పార్టీ అభ్యర్థి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ డివిజన్లో ఉదయం రోడ్డుషో, సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహించగ
నమ్ముకున్న నాయకులతో పాటు ప్రజలను నట్టేట ముంచే కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని సీఎం కేసీఆర్ చేతల్లో నిరూపించారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ అన్నా రు.
కాంగ్రెస్లో పని చేసే లీడర్లకే గ్యారంటీ లేదని, ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఎవరు నమ్ముతారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎద్దేవా చేశారు. పదేండ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సం�
ప్రతి పేద కుటుంబానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల�
పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతు తెలిపి మరోసారి ఆశీర్వదించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీన
హైదరాబాద్లో గురువారం మరోసారి పలుచోట్ల ఐటీ సోదాలు కలకలం రేపాయి. గురువారం తెల్లవారుజామునే సుమారు 100 ఇన్కం ట్యాక్స్ బృందాలుగా పలు ప్రాంతాల్లో సోదాలు చేశాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇంటితో పా�
అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని.. ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చే ఇళ్ల విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎ మ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నార�
చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. విపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.