అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులతోపాటు హైదరాబాద్ ఏఐజీ దవాఖాన వైద్య బృంద�
Erragadda | ఎర్రగడ్డ డివిజన్ ఓల్డ్ సుల్తాన్ నగర్లోని బాబూ జగ్జీవన్ రాం కమ్యూనిటీ హాల్ వద్ద అతి తక్కువ ఎత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. స్థానికులతో పాటు ఆ మార్గంలో వెళ్లే వాహనదారులకు ప్రమాదకరంగా మారి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమలానగర్ డబుల్ బెడ్రూం ఇండ్లను గుట్టు చప్పుడు కాకుండా సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం లోని పెద్దలు, అధికార పార్టీ నేతల ప్రయత్నాలపై నమస్తే తెలంగాణ మంగళవారం పారా హు�
ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా బీఆర్ఎస్ పోరును ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. ఏడాది కాలంగా గ్రేటర్లో అభివృద్ధి కుంటుపడటం, రోజురోజుకు ప్రజా సమస్యలు పెరిగిపోతుండటంతో ప్రజలతో కలిసి సర్కారుపై ఒత్తిడి త�
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాదరణతో పాటు ఉపాధి కల్పించిన పథకాలు అమలుచేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. తెలం
గాంధీ దవాఖాన (Gandhi Hospital) వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దవాఖానలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పో
మినీ ఇండియాగా పేరు గాంచిన హైదరాబాద్ నగరం మత సామరస్యానికి చిరునామాగా వెలిసిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. బోరబండలో గురువారం జరిగిన ‘మిలాద్-ఉన్-నబీ’ ఊరేగింపు సంబురాల్లో ఆయన పా
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొటోకాల్ను విస్మరిస్తున్నదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విమర్శించారు. ప్రొటోకాల్కు తిలోదకాలు ఇవ్వడంపై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు చె�
ఎర్రగడ్డ డివిజన్ సారథినగర్లోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన రెవెన్యూ, బల�
బోరబండలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమానికి మంగళవారం విశేష స్పందన లభించింది. సైట్-3లోని ప్రొఫెసర్ జయశంకర్ కమ్యూనిటీహాలులో జరిగిన ఈ �
బోరబండ సైట్-3 జయశంకర్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం సమస్యలపై శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అ�
నగరంలో ప్రధాన రహదారుల్లోనే చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. అన్ని సర్కిళ్లలో స్వచ్ఛ ఆటోలు ఉన్నా వాటిని నిర్వహించడంలో నగరవాసులకు అవగాహన కలిపించడంలో బల్దియా సిబ్బంది విఫలమవుతున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. సమస్యల రహిత డివిజన్లుగా తీర్�