బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రాత్రి ఎర్రగడ్డలో పాదయాత్ర చేశారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఇంటింటి ప్రచారం ని
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా... ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థ�
MLA Maganti Gopinath | సికింద్రాబాద్ ఎంపీగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోని కిషన్రెడ్డికి మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్దంగా లేరని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనా
సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేస్తున్న కిషన్రెడ్డి ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి భూతద్దం పెట్టి వెతికినా కనిపించదని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు అన్నారు. జూబ్ల�
మహిళా ప్రజా ప్రతినిధి,వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య రావు పై దాడి అమానుషం.పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఏనాడూ రౌడీయిజం, గుండాలను ప్రోత్సహించలేదు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం �
రాష్ట్రంలో మహిళల విద్యా ఉద్యోగాలకు సంబంధించి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
జీవో-3ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ అమలులో జరుగుతున్న అన్యాయంపై హైదరాబాద్లోని ఇందిరాపార్ ధర్నాచౌక్ వద్ద ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివారం గ్రేటర్ వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్ తెలిపారు.
కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభకు గ్రేటర్ నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సీట్లలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఎంపీ స్థానాన్ని గెలిపించుకుంటామని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు
గత ప్రభుత్వం అప్పులు చేసిందని మాట్లాడినవారు.. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే రూ.14 వేల కోట్లు అప్పుగా చేసిన రేవంత్రెడ్డి ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీ ఎల్ ర�
అసెంబ్లీ ఎన్నికలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరింది. హోరాహోరీగా సాగిన పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకున్నారు.