ఎర్రగడ్డ డివిజన్ సారథినగర్లోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన రెవెన్యూ, బల�
బోరబండలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమానికి మంగళవారం విశేష స్పందన లభించింది. సైట్-3లోని ప్రొఫెసర్ జయశంకర్ కమ్యూనిటీహాలులో జరిగిన ఈ �
బోరబండ సైట్-3 జయశంకర్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం సమస్యలపై శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అ�
నగరంలో ప్రధాన రహదారుల్లోనే చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. అన్ని సర్కిళ్లలో స్వచ్ఛ ఆటోలు ఉన్నా వాటిని నిర్వహించడంలో నగరవాసులకు అవగాహన కలిపించడంలో బల్దియా సిబ్బంది విఫలమవుతున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. సమస్యల రహిత డివిజన్లుగా తీర్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రాత్రి ఎర్రగడ్డలో పాదయాత్ర చేశారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఇంటింటి ప్రచారం ని
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా... ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థ�
MLA Maganti Gopinath | సికింద్రాబాద్ ఎంపీగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోని కిషన్రెడ్డికి మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్దంగా లేరని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనా
సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేస్తున్న కిషన్రెడ్డి ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి భూతద్దం పెట్టి వెతికినా కనిపించదని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు అన్నారు. జూబ్ల�
మహిళా ప్రజా ప్రతినిధి,వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య రావు పై దాడి అమానుషం.పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఏనాడూ రౌడీయిజం, గుండాలను ప్రోత్సహించలేదు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం �
రాష్ట్రంలో మహిళల విద్యా ఉద్యోగాలకు సంబంధించి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
జీవో-3ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ అమలులో జరుగుతున్న అన్యాయంపై హైదరాబాద్లోని ఇందిరాపార్ ధర్నాచౌక్ వద్ద ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివారం గ్రేటర్ వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్ తెలిపారు.
కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభకు గ్రేటర్ నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సీట్లలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఎంపీ స్థానాన్ని గెలిపించుకుంటామని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు