తెలంగాణ మార్గదర్శి.. విజన్ ఉన్న నాయకుడు.. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నగరమంతా సంబురాలు మిన్నంటాయి. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులన్నీ సామాజిక సేవా కార్యక్ర�
బోరబండ డివిజన్ వీకర్సెక్షన్ దేవయ్యబస్తీ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన, అంబర్పేటలోని పటేల్నగర్లో బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
గ్రేటర్లో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ నినాదాలు నగరమంతటా మార్మోగాయి. ఒకవైపు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటే..మరోవైపు పింఛన్ మరో వెయ్య
సీఎం కప్ 2023 రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు విజయవంతంగా ముగిసాయి. గ్రేటర్ హైదరాబాద్ వేదికగా ఒకేసారి 18 క్రీడా అంశాలలో భారీ ఎత్తున నిర్వహించిన పోటీల్లో సుమారు 1334 క్రీడాకారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం �
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని ఎంజీఎన్ గ్రౌండ్లో వేలాదిమంది ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 25వ తేదీన నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు.
మైనార్టీలు అన్ని రంగాల్లో ఎదగటానికి వీలుగా పలు సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం యూసుఫ్గూడ డివిజన్లో రంజాన్ కానుకలను పంపి�
భారత రాష్ట్ర సమితిలోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతూ...వివిధ పార్టీల నేతలు, యువత భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు బీఆర్ఎస్ నాయకుడు ఆశీష్కుమార్ యాదవ్ ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల