ఎర్రగడ్డ, జూలై 5: బోరబండ డివిజన్ వీకర్సెక్షన్ దేవయ్యబస్తీ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన, అంబర్పేటలోని పటేల్నగర్లో బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ జె.వెంకటి, శ్రీరాంనగర్ క్లస్టర్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.