MLA Marri Rajasekhar Reddy | పేదల ఆరోగ్యం కోసం బస్తీలలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. మల్కాజిగిరిలోని దవాఖాన, మల్కాజిగిరి అల్వాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితంగా వైద్
హైదరాబాద్ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దే మహోన్నత ఉద్దేశంతో నాటి కేసీఆర్ సర్కార్ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తే ఆ సమున్నత ఆశయానికి నేటి ప్రభుత్వం గండి కొడుతున్నది. చిన్న చిన్న వ్యాధులకు బస్తీ స్థాయిలో
కేసీఆర్ పదేండ్లలో తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని దేశానికే రోల్మాడల్గా నిలిపితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తున్నది. 134 రకాల రోగనిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు
టీ- డయా�
గ్రేటర్ పరిధిలో ఉన్న కొన్ని బస్తీ దవాఖానలు, పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, ఏరియా దవాఖానల్లో నిర్వహించే బీ12, డీ3 పరీక్షలతోపాటు మరికొన్ని పరీక్షలు ప్రస్తుతం చేయడంలేదని రోగులు వాపోతున్నారు.
తెలంగాణ ఫస్ట్ సీఎం కేసీఆర్ తమకే కాదు, అమరుల కుటుంబాలన్నింటికీ పెద్దదిక్కుగా నిలిచారని అమరుడు కానిస్టేబుల్ పుట్టకొక్కుల కిష్టయ్య కూతురు డాక్టర్ ప్రియాంక గుర్తు చేస్తున్నారు.
ఇక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలు సామాన్య, బడుగు, బలహీన వర్గాలకు చక్కని వైద్య సేవలను అందిస్తున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వ�
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని తెలంగాణ రాష్ట్ర వైద్య రంగంలో మరొకసారి నిరూపించబడింది. ‘హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీలలాంటి అన్ని స్పెషాలిటీస్తో కూడిన దవాఖానలు రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ గ్రామాలు పెంటదిబ్బలు, కంపచెట్లతో నిండి ఉండేవి. బురద, కంపు వాసనతో మురికి కాల్వలు దర్శనమిచ్చేవి. చినుకు పడితే చిత్తడి అనేవిధంగా వర్షం వస్తే రోడ్ల మీద నడిచే పరిస్థితి ఉండేది కా�
వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే సీజనల్ వ్యాధుల ప్రభావం మొదలైంది. దీంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తుగా ఏర్పాటు చేసిన నివారణ చర్యలను మరింత విస్తృతం చేసింది. ఈ మేరకు సీజనల్పై వైద్యాధికారు�
బోరబండ డివిజన్ వీకర్సెక్షన్ దేవయ్యబస్తీ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన, అంబర్పేటలోని పటేల్నగర్లో బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఒకప్పుడు చిన్న జ్వరం వచ్చినా ఎక్కడో మండల కేంద్రాల్లోని పీహెచ్సీలకో, పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకో వెళ్లాల్సి వచ్చేది. దీంతో దూర భారంతోపాటు అధిక ఖర్చు, సమయం వృథా అయ్యేది. స్వరాష్ట్రంలో రాష్
‘పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణ ప్రజల మెరుగైన జీవన విధానానికి సీఎం కేసీఆర్ బలమైన పునాదులు వేశారు. పట్టణ ప్రగతితో పట్టణాలు పరిశుభ్రంగా మారాయి. పచ్చదనం కమ్ముకున్నది. పౌరులకు మెరుగైన పాలన అందించే దిశగా అ
Medical College | పేదలకు వైద్యం అందుబాటులో కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాల(Medical College)ను నెలకొల్పుతుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి(Mla Laxma Reddy) తెలిపారు.
సర్కారు దవాఖానలకు మంచిరోజులొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సకల సౌకర్యాలు సమకూరాయి. గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనుకునే మాటలకు చెల్లుచీటి పడి, ఆరోగ్య ప్రదాయినులుగా మారాయి. ఈ తొమ్మిదేండ్లలో
“నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు’ అని పాడుకున్న రోజుల నుంచి ‘నేను పోతబిడ్డో ప్రభుత్వ దవాఖానకు’ అనే స్థాయికి సర్కారు వైద్యశాలలు ఎదిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం కునారిల్లగా.. స్వరాష్ట్రంలో �