సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యే యంగా పాలన సాగిస్తున్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందేలా.. కార్పొరేట్కు దీటుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవ�
ఉమ్మడి రాష్ట్రంలో వైద్యసేవలు అధ్వాన్నంగా ఉండేవి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, గిరిజనేతరులకు వైద్యం అందాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. వాగులు, వంకలు దాటి చికిత్స చేయించుకోవాల్సిన దుస్థిత�
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు చేరువయ్యాయి. బస్తీ దవాఖానల మాదిరిగానే జిల్లాలో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తూ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాకు 114 దవాఖానలు మంజూరయ్యాయి.
రాష్ట్రం లో ప్రాథమిక వైద్యం మరింత బలోపేతానికి ఐదు కార్యక్రమాలు చేపట్టినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల చేశామని, ఒకట్రెండు వ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, జూన్ 17: ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కారు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. నిర్మల్ పట్టణంలోని పాత మా�
హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసించే పేదలకు వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో జిల్�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలో 350 కొత్త బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సోమవారం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్�
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని సీఎం కేసీ�