జీవించినంత కాలం మాగంటి గోపీనాథ్ ప్రజా నాయకుడిగా పనిచేశారని, పేదల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని సభ్యులు కొనియాడారు. శనివారం జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసన సభలో సీఎం
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శనివారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన శాసనసభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి, చర్చ చేపడతారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఓటరు దరఖాస్తుల పరిశీలన ముమ్మరం చేసిన అధికారులు తాజాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఓటర్ ఎన్రోల్మెంట్కు నిలిపివేశారు.
అభివృద్ధి ఒక్కటే సరిపోదు.. సంక్షేమం కూడా అందరికీ అందాలని నిత్యం తపించే నాయకుడు. ‘తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్' సహకారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీ
కార్యకర్తలంటే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు పంచ ప్రాణాలు. ఏ కష్టమొచ్చినా కార్యకర్తలకు తోడుండి అండగా నిలబడి.. అసలైన ప్రజా నాయకుడిగా ఎమ్మెల్యే మాగంటి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం.. పార్టీకి తీరని లోటంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం ఎంతో బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
గుండె సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానలో చేరిన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించనున్నారు. మాగంటి ఆరోగ్య పరిస్థితిని తెలుసు�
అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులతోపాటు హైదరాబాద్ ఏఐజీ దవాఖాన వైద్య బృంద�