జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఎమ్మెల్సీ, రహ్మత్నగర్ డివిజన్ ఎన్నికల ఇన్చార�
దివంగత మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన సమయలో స్థానికంగా ఆయన చేసిన అభివృద్ధి పనులను బస్తీల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. నియ�
సరిగ్గా దశాబ్ద కాలం క్రితం కనీస సదుపాయాలకు కూడా నోచుకోలేని రాజీవ్నగర్ను, ఇప్పుడున్న రాజీవ్నగర్తో పోల్చి చూస్తే.. ఎక్కడా పొంతన కుదరదని కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు క్రిష్ణ శర్మ, వినాయక సాగర్ల�
‘బతికి ఉన్నంత కాలం గోపన్న మాకు అండగా నిలిచారు..’ ‘ఆయన ఆకస్మికంగా మరణించడంతో కష్టాల్లో ఉన్న గోపన్న కుటుంబానికి మేము అండగా నిలుస్తాం.. ’ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు,నేతలతో పాటు వారి కుటుంబసభ్యులు భరోసా ఇస్�
ఏ కష్టమొచ్చినా గోపన్న మాకు అండగా నిలబడ్డాడు.. మీకు కష్టమొచ్చినప్పుడు తాము అండగా నిలబడుతాం.. ఆయన వారసులుగా మీరు నిలబడండి.. మేము గెలిపిస్తాం.. అంటూ యూసుఫ్గూడలో స్థానికులు మాగంటి తనయలకు అభయమిస్తున్నారు.
జీవించినంత కాలం మాగంటి గోపీనాథ్ ప్రజా నాయకుడిగా పనిచేశారని, పేదల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని సభ్యులు కొనియాడారు. శనివారం జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసన సభలో సీఎం
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శనివారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన శాసనసభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి, చర్చ చేపడతారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఓటరు దరఖాస్తుల పరిశీలన ముమ్మరం చేసిన అధికారులు తాజాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఓటర్ ఎన్రోల్మెంట్కు నిలిపివేశారు.
అభివృద్ధి ఒక్కటే సరిపోదు.. సంక్షేమం కూడా అందరికీ అందాలని నిత్యం తపించే నాయకుడు. ‘తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్' సహకారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీ
కార్యకర్తలంటే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు పంచ ప్రాణాలు. ఏ కష్టమొచ్చినా కార్యకర్తలకు తోడుండి అండగా నిలబడి.. అసలైన ప్రజా నాయకుడిగా ఎమ్మెల్యే మాగంటి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం.. పార్టీకి తీరని లోటంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు.