కవాడిగూడ : టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను భోలక్పూర్ టీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ట�
బంజారాహిల్స్ : ప్రతి ఏడాది లాగే తెలంగాణ భవన్ నుంచి అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ స�
బంజారాహిల్స్ : టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర
కాచిగూడ : హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నియమితులైన శుభ సందర్భంగా శుక్రవారం మాజీ ప్లోర్లీడర్, టీఆర్ఎస్ నాయకుడు దిడ్డి రాంబాబు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్ష�
హిమాయత్నగర్ : టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ను గురువారం హిమాయత్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ జడల హేమలత యాదవ్ కలిసి పూలబొకేను అందించి �
ఎరగడ్డ : బోరబండ డివిజన్లో జరిగిన గణతంత్ర దినోత్సవానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన డివిజన్లోని పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాల
జూబ్లీహిల్స్ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో అసలైన అభివృద్ధి జరిగిందని.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గ�
షేక్పేట్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ షేక్ పేట్ నాలా వద్ద గురువారం ఉదయం జాబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రభుత్వ పథకాలతో రూపొందించిన భారీ గాలిపటాన్ని క్�
జూబ్లీహిల్స్ : బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న అని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. మంగళవారం రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని వడ్డె�
ఎర్రగడ్డ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్దే ప్రధాన ఎజెండాగా పని చేస్తూ ముందుకు వెళ్లటం జరుగుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డలో రూ.25 లక్షలతో చేపట్టిన తాగునీటి, సివ�
జూబ్లీహిల్స్ : రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ఆదివారం రహ్మత్నగర్ డివిజన్ టి.అంజయ్య నగర్లో రూ.7.40 లక్�