ఎర్రగడ్డ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్దే ప్రధాన ఎజెండాగా పని చేస్తూ ముందుకు వెళ్లటం జరుగుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డలో రూ.25 లక్షలతో చేపట్టిన తాగునీటి, సివ�
జూబ్లీహిల్స్ : రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ఆదివారం రహ్మత్నగర్ డివిజన్ టి.అంజయ్య నగర్లో రూ.7.40 లక్�
బంజారాహిల్స్ : పేదలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహమత్నగర్ డివిజన్కు చెందిన పలువ�
వెంగళరావునగర్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు. స్వచ్చ హైదరాబాద్-స్వచ్చ జూబ్లీహిల్స్ కార్యక్రమంలో భాగంగా గురవారం కృష్ణకాంత్ పార్కు వద్ద యూసు
ఎర్రగడ్డ: వనరులను సద్వినియోగం చేసుకోవటంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ ప్రభాత్నగర్లో రూ.46 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన సోమవారం �
జూబ్లీహిల్స్, డిసెంబర్16 : సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం యూసుఫ్గూడలో తెలుగు సినీ, టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ నూ
బంజారాహిల్స్,డిసెంబర్ 14: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ స్టాం డింగ్
షేక్పేట్ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలతో ప్రజలకులబ్ధి చేకూరుతుందని జూబ్లీహిల్స్ నియోజ�
బంజారహిల్స్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా మంగళవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దానం శుభాకాంక్షలురాజ్యసభ ఎంపీ జోగినపల్లి