రాష్ట్రంలో సంస్కృత యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృత విభాగం సంతోషం వ్యక్తం చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటాన�
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ మండలం రూ.40 కోట్లతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏండ్ల కల అయిన బస్సుడిపోను నిర్మించి ప్రస్తుతం బ్రహ్మాండంగా నడిపించుకు�
కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయి. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజల మధ్యకు తీసుకుపోవాలి... పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరం సైనికుల్లా పనిచేయాలి.. బీజేపీ నాయకుల కుట్రలను తిప్పికొట
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్లో సోమవారం నిర్వహించిన సమావేశానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ, రాష్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పటయ్యాక సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్పల్లి చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన బీఆర్
జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు గురువారం భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయాల్లో సీతారాముల కల్యా ణాన్ని నిర్వహించారు. మెదక్లోని కోదండ రామాలయంలో జరిగిన కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దంపతుల�
ప్రజల వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను ప్రారంభించిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల