సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. స�
నర్సాపూర్ నియోజకవర్గంలో మరోసారి గులాబీజెండా ఎగరాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. ఆదివారం నర్సాపూర్లోని చాముండేశ్వరి గార్డెన్లో నియోజకవర్గ �
నర్సాపూర్ పట్టణానికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదివారం పర్యటిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు చెందిన బీఆర్ఎస్�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మధ్యాహ్న భోజనంతో చిన్నారుల ఆకలి తీరుస్తుండగా, ఇక నుంచి ఉదయం వేళలో అల్పాహారం అంద�
ష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు బక్కి వెంకటయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ భవనంలో ఆయన బాధ్యతలు స్వీకరించగా, �
నర్సాపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారుతున్నాయి. ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.7 కోట్ల పనులు చేపట్టా�
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. గత పాలకుల హయాంలో తాగు నీటికి ఆడబిడ్డలు పడ్డ కష్టాలు వర్ణణాతీతం.
యాదాద్రి తరహాలో ఏడుపాయల వనదుర్గామాత ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయిస్తూ జీవో జారీచేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ పల్లెలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతిబాటలో పయనిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో మెదక్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు.