ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రజా ఆశీర్వాద సభ ఉన్నందున శుక్రవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాల
మీ ఆడబిడ్డగా ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న ఇంటింటికీ కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలు
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత తండ్లాడినా 30 సీట్ల కంటే ఎక్కువ రావని ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం ఎద్దేవా చేశారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సు�
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని, చేయాల్సింది కూడా ఏమి లేదని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నాగులపల్లి, మూసాపేట్, పెద్దచింతకుంట, చిన్నచింతకుంట �
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జోరు మీదున్నది.అన్ని పార్టీలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా ఆశ్వీరాద సభలు’
నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి ముస్లిం మైనార్టీలు మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మరోమారు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేసి ఎన్న�
ఇసుక వేస్తే రాలనంత జనం అనే నానుడు తరుచూ వింటుంటాము, కానీ ఆదివారం నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ‘ఎన్నికల ప్రచార శంఖారా వం’ కార్యక్రమాన్న�
కొల్చారం మండలంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. ఊరూరా డప్పుచప్పుళ్ల మధ్య నృత్యం చేస్తూ ఘనస్వాగతం పలికారు. మండలంలోని కొంగోడు, నాయిన్జలాల్పూర్, పోతిరెడ్డిపల్లి, అంసాన్పల్ల
బీఆర్ఎస్ గెలుపు ఏకపక్షమేనని, మెజార్టీ ఎంత అనేది చూడాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేట మండలం దంతాన్పల్లి, కొంతాన్పల్లి, గుండ్లపల్ల�
అమలు కాని హామీలను ఇస్తు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల (బీజేపీ, కాంగ్రెస్) మాయమాటలను ప్రజలు నమ్మొద్దని బీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగ
గ్రామాల్లో గులాబీ జాతర సాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి మంగళవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి, అసంఘటిత కార్మిక సంక్షేమ సంఘం చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డితో కలిసి మాసాయిపేట మండల ప