మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల 23న తలపెట్టిన సీఎం కేసీఆర్ సభకు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలి సత్తాచాటాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం నర్సాపూర్ పట్టణంల�
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర లేబర్వెల్ఫేర్బోర్డు చైర్మన్ దేవేంద
అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని, వారి త్యాగాలు వెలకట్టలేనివని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా పర
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె, పట్టణ ప్రగతి అని, పల్లె, పట్టణ ప్రగతితోనే గుణాత్మక మార్పులు సంభవిస్తాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
పల్లెప్రగతితో పల్లెసీమలకు మహర్దశ పట్టిందని ఎమ్మెల్యే మదన్రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా కొల్చారం మండలంలోని నాయిన్జలాల్పూర్, వసురాంతండా, వె�
అభివృద్ధితో పాటు తెలంగాణ ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మె
జిల్లాల పునర్విభజనతో సుపరిపాలన అందుతున్నదని భావించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులేసి విజయం సాధించారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం క�
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చెరువులకు మహర్దశ కలిగిందని ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి వెల్లడించారు. నర్సాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగ
అన్ని వర్గాల సహకారంతో దశాబ్ది ఉత్సవాలను జిల్లాల్లో విజయవంతం చేయాలని అధికారులు, నాయకులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి సూచించారు. శనివారం నిర్వహించే రైతు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను శుక్రవారం వెల్దుర్తి రైతువ�
తెలుగు సాహితీరంగానికి జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచల మల్లినాథ సూరి పేరిట మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈ వర్సిటీని మూడు కోర్సులతో
తెలుగు సాహితీరంగానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచాల మల్లినాథ సూరి పేరిట ఆయన స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత వర్సిటీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చ�